నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా మారిన కర్ణాటక
కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని పోలీస్ అధికారులు తెలిపారు. మావోయిస్ట్ నేత లక్ష్మీ ఆదివారం పోలీసులకు లొంగిపోయింది. ఉడిపి జిల్లాలో ఆమెపై 3 కేసులు ఉన్నాయి. వాటిని కొట్టివేయాలని ఆమె కోరింది. రూ.7 లక్షల సరెండర్ ప్యాకేజీ ప్రభుత్వం లక్ష్మీకి ఇచ్చింది.