RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
కర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది.
మతఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. యాంటీ నక్సల్ ఫోర్స్ నుంచి 248 మందిని తీసుకొని స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ కన్నడ, శివమొగ్గం, ఉడిపిలో వారు మతఘర్షణలపై ఫోకస్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనను హైదరాబాద్ చంచల్గూడ జైల్లో ఉన్నాడు. కాగా కర్ణాటకలో ఆయనపై ఉన్న కేసుల విచారణ కోసం ఆయనను చంచల్ గూడ నుంచి బెంగలూరు తరలించారు.
మోసం జరిగింది కర్ణాటకలో..కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో. కర్ణాటకలో హవేరీలో ట్రంప్ యాప్ పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేశారు. తరువాత ఆ భారీ మొత్తంతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్ ఫీల్డ్లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు.
కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
పెళ్లికి అంతా సిద్ధమైంది. వరుడు తాళితో కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాళి కట్టడమే ఇక మిగిలి ఉంది. అంతలోనే ఆపండి అన్న అరుపు. అందరూ చుట్టూ చూశారు. అరిచింది ఎవరో కాదు స్వయంగా వధువే. పూర్తి ఆర్టికల్ లోపల చదవండి