BREAKING: జార్ఖండ్లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. స్పాట్లోనే 18 మంది?
జార్ఖండ్లోని దియోఘర్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో స్పాట్లోనే 18 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.