Air India: ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. చివరికి
ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాల్లో ఉన్న ఓ ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ రావడం కలకలం రేపింది.
ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాల్లో ఉన్న ఓ ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ రావడం కలకలం రేపింది.
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ డీసీల మధ్య నడిచే నాన్స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం నిర్వహణపరమైన అంశాలు అని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఢిల్లీ-రాయ్పూర్ ఎయిరిండియా విమానంలో మరో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం రాయ్పూర్లో ల్యాండ్ అయ్యాక డోర్లు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ విమానంలో ఓ ఎమ్మెల్యేతో పాటు 160 మంది ప్రయాణికులు ఉన్నారు.
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం లో చిక్కుకుంది. దీనిలో కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫ్లైట్ ను దారి మధ్యలో చెన్నైలో ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన సర్వీసులను ఆధునికరించనుంది. వాటిలో సౌకర్యం, సాంకేతిక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అధునాతన డిజైన్లతో పునరుద్ధరింప జేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వాటిలో ఆధునిక సౌకర్యాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది.
విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణా నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా ఒప్పుకుంది.
వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు టేకాఫ్ను నిలిపివేశారు.