Ahmedabad Tragedy : కేంద్రం సీరియస్.. బోయింగ్ పై బ్యాన్!
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.