India-Pakistan War : కేరళ విద్యార్థి రెజాజ్కు ఉగ్రసంస్థల్లో సభ్యత్వం...షాకింగ్ విషయాలు వెల్లడించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్
కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ..సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేరళకు చెందిన విద్యార్థి రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నవిషయం తెలిసిందే. రెజాజ్కు పలు ఉగ్రసంస్థలలో సభ్వత్యం ఉందని గుర్తించాయి.