BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!
పాక్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడదని బీసీసీఐ వెల్లడించగా తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్లను ఒకే గ్రూపులో ఉంచకూడదని ఐసీసీని కోరింది. దీని కారణంగా భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ దశ మ్యాచ్లలో తలపడవు అన్నమాట.