జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్ జిల్లా జైలులో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.