Accident: హిమాచల్ లో దారుణం..రాయిని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పెళ్ళి ఇప్పుడు నెట్టింట హల్ చల్ అవుతోంది. ద్రౌపది పాథ్ర అనే ఆచారం పేరుతో ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్ళిచేసుకుంది. పైగా రెండు రోజుల పాటూ ఈ వివాహాన్ని వేడుకగా చేసుకున్నారు.
ఆ ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంక్. అక్కడ అందరూ అందులో తమ డబ్బులను, బంగారాన్ని దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకే వరదల్లో కొట్టుకుపోయింది. అసలే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇది మరింత షాక్ కు గురి చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో తునాగ్ జిల్లా లో పరిస్థితి ఇది.
హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో వరద ప్రభావిత ప్రజలకు కంగనా ఎలాంటి సాయం చేయడం లేదంటూ కాంగ్రెస్ నేతలు మండిప్డడారు. దీనిపై స్పందించిన ఆమె.. అక్కడి ప్రజలకు సాయం చేయడానికి తాను కేంద్రమంత్రిని కాదని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ నలగఢ్కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై కొండచరియలు విరిగిపడటం, వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు విరిగిపడటం కారణంగా 65 మందికి పైగా మరణించారు
హిమాచల్ ప్రదేశ్లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగిపోయాయి. ఈ వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.