Life Style: స్నానం తర్వాత చెమట పడితే డేంజారా?
స్నానం చేసిన తర్వాత కొందరికి చెమట పట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది? ఇది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా?అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి
స్నానం చేసిన తర్వాత కొందరికి చెమట పట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది? ఇది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా?అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి
కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రోజూ తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అసండిక, సీతాకోకచిలుక, వజ్రాసనము, మండూకాసనము వేయాలని నిపుణులు అంటున్నారు. కుర్చీ మీద కూర్చోని వేయవచ్చని చెబుతున్నారు.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.
ఇంటిని అందంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కలు ఉన్నాయి. తులసి, అలోవెరా, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గాలిలోని కలుషితమైన వాయువులను గ్రహించి ప్యూర్ ఆక్సిజన్ అందిస్తాయి.
శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంతో పాటు శరీరానికి అవసరమైన వాటర్, ఎలెక్టోలైట్లను అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పాక్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.పాక్కు భారత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాక్లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లోని కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.
జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, మధుమేహం ఉన్నవారికి ప్రమాదంలో ఉన్నవారికి ఇవి ప్రయోజనం చేకూరుస్తాయి.జామ ఆకులు ఋతుక్రమ నొప్పులకు కూడా ప్రయోజనాలను అందిస్తాయి.