Viral Video : ఏం మనిషివిరా నువ్వు.. శవం మీదున్న బంగారం ఎత్తుకెళ్లాడు..వీడియో వైరల్!
హిరన్వాడ గ్రామానికి చెందిన 26 ఏళ్ల శ్వేత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ఉమ్మడి ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడున్న వార్డుబాయ్ విజయ్...ఎవరూ చూడలేదనుకుని శ్వేత చెవి పోగులను దొంగిలించాడు.