Tamil Nadu: పట్టుకున్న చేపే ప్రాణాలు తీసింది...తమిళనాడులో దారుణం!
బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకుని అది లోపలకి జారిపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతన్ని వెంటనే ఆసుపత్రిగా తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడిని అరయపక్కం గ్రామానికి చెందిన మణిగందన్ గా గుర్తించారు.