Cricket: కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీకి రూ.5.41 లక్షలు
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు.
ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఓపెనర్గా ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్ల్లోనే సాధించడం విశేషం.
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కరుణ్ నాయర్ (52), సాయి సుదర్శన్ (38), వాషింగ్టన్ సుందర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.
రేపటినుంచి లండన్లోని ది ఓవల్లో భారత్ తో జరగబోయే ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇదే నెలలో కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షెడ్కూల్ రిలీజ్ చేసింది.
భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ కు ఇంగ్లండులో అరుదైన గౌరవం దక్కింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్కు ఫరూఖ్ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ల్యాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.