Shashi Tharoor: కాంగ్రెస్కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్ 100 కాకుండా 112 నెంబర్కు కాల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది.
పహల్గాంలో దాడిపై పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది.ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్లోని లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు మూసివేసింది.
ఎమర్జెన్సీ విధించే దిశగా పాకిస్తాన్ పాలన నడుస్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టులు మూసేశారు. నెల రోజులపాటు పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిషేధించారు.
పాక్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.పాక్కు భారత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాక్లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
బ్యాంకాక్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలను బంగ్లాదేశ్ లో బ్యాన్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మూవీని బంగ్లాదేశ్లో బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది.