వెనుజులాపై అమెరికా యుద్ధం.. ఆ చాకుతో షిప్ పేల్చేసిన ట్రంప్!
వెనిజులా సముద్ర తీరంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారని ఓ నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు హతమైనట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. అమెరికన్ ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడటానికే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.