BREAKING: విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ సిటీల్లో విమాన సర్వీసులు బంద్
పాక్ మళ్లీ రాత్రి జమ్మూకశ్మీర్పై డ్రోన్లు వేయడంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్, శ్రీనగర్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. అలాగే అటు నుంచి రావాల్సిన విమానాలను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది.