Delhi: గ్యాంగ్స్టర్లకు రాజధానిగా ఢిల్లీ.. సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్టర్లకు ఈ ప్రాంతం రాజధానిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఇటీవలే హత్యకు గురైన యువకిడి కుటుంబాన్ని తాజాగా ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆమె విరుచుకుపడ్డారు.
సురేష్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్... ! | Ram Mohan Reddy Reacts On Suresh Missing Issue | RTV
Delhi: ఢిల్లీలో పీక్స్కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం !
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.
Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
డేంజర్ జోన్లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2024/11/26/OTHt3RVpZcK1T1yFhliH.jpg)
/rtv/media/media_files/2024/11/20/ztccS7JyVr1cqTA1maYI.jpg)
/rtv/media/media_files/2024/11/19/JLt71dzBqevoqOOkSL9R.jpg)
/rtv/media/media_files/2024/11/19/o9RCI94Si77q0H4H6DrV.jpg)
/rtv/media/media_files/2024/11/14/67smzpW0azsqgQFfyXrt.jpg)
/rtv/media/media_files/2024/11/16/dlD1V37z04HZsKrCjF7X.jpg)