CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ
AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం.