Fire Accident: ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సు
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 20 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి.
ఇరాన్ నుంచి భారతీయులతో బయల్దేరిన ప్రత్యేక విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో 282 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఇరాన్ నుంచి వచ్చిన 11వ విమానం ఇదని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి రెండో విమానం భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాత్ నుంచి 290 మంది విద్యార్థులు శనివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. 2 రోజుల క్రితం 110 మందిని తీసుకొచ్చారు.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినెల్ 1 కూలిపోయింది. పలువురికి గాయాలైయ్యాయి. అక్కడే పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ సంస్థ దావా వేసినట్లు తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్కు మెజారిటీ వాటా ఉంది. కేంద్రంపై ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోర్టులో దావా వేసింది.
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన 82 ఏళ్ల భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటుగా వీల్చైర్ను కూడా బుక్ కాగా సిబ్బంది ఆమెకు వీల్చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆమె నడిచి వెళ్లేందుకు ప్రయత్నించి గాయాలపాలైంది.
ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. 2రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు.