Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది భారతీయులు
ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి రెండో విమానం భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాత్ నుంచి 290 మంది విద్యార్థులు శనివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. 2 రోజుల క్రితం 110 మందిని తీసుకొచ్చారు.