మారని పాక్ దొంగబుద్ధి.. ఇండియా రక్షణ శాఖ వెబ్సైట్లపై ఎటాక్ చేసిన పాక్
పాకిస్థాన్ మరోసారి తన దొంగబుద్ధిని చూపించింది. ఇండియా రక్షణ శాఖ సిబ్బందికి సంబంధిచిన కీలక సమాచారాన్ని సైబర్ ఎటాక్ చేసినట్లు పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. వీటిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.