మారని పాక్ దొంగబుద్ధి.. ఇండియా రక్షణ శాఖ వెబ్‌సైట్‌లపై ఎటాక్ చేసిన పాక్

పాకిస్థాన్ మరోసారి తన దొంగబుద్ధిని చూపించింది. ఇండియా రక్షణ శాఖ సిబ్బందికి సంబంధిచిన కీలక సమాచారాన్ని సైబర్ ఎటాక్ చేసినట్లు పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. వీటిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

New Update
Pak cyber attack

Pak cyber attack

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా భారత్‌ను ఆధీనంలోకి తీసుకోవాలని యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ క్రమంలో పాక్ మరోసారి తన దొంగబుద్ధిని చూపించింది. ఇండియా రక్షణ శాఖ వెబ్‌సైట్‌లపై పాక్ కన్నేసింది. రక్షణ శాఖ సిబ్బందికి సంబంధిచిన కీలక సమాచారాన్ని చోరీ చేసింది. సైబర్ ఎటాక్ చేసినట్లు పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. వెంటనే అలర్ట్ అయిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు పాకిస్తాన్‌ స్పాన్సర్‌ సైబర్‌ ఎటాక్స్ గుర్తించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు