AP Crime: కడపలో దారుణం.. అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై..!
అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.