తల్లిపై కొడుకు అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూపీలో ఓ భర్త కోర్టు ఆవరణంలోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఆమె భర్తపై చెప్పుతో చితకబాదింది. తనకు న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించింది.
టారిఫ్ ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ కోర్టు షాకిచ్చింది. ఆయన విధించిన సుంకాలు చాటా మట్టుకు చట్టవిరుద్ధమని చెప్పింది. అక్టోబర్ నెల మధ్య వరకే కొనసాగించడానికి అనుమతినిచ్చారు. అయితే దీనిపై ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళతానని చెప్పారు.
ఉక్రెయిన్లో మలేషియా విమానాన్ని రష్యానే కూల్చిందంటూ 11 ఏళ్ల తర్వాత రష్యా కోర్టు తీర్పునిచ్చింది. 2014 జులై 17న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న బోయింగ్ 777 విమానంపై దాడి చేశారు. మొత్తం 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. కాజీపేట రైల్వే కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. క్వారీ యజమాని మనోజ్ను బెదిరించిన కేసులో రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించనున్నారు.
వరంగల్ కోర్టులో బాంబుల కలకలం రేగింది. కోర్టు ఏరియాలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆరు డిటోనేటర్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.
లిబరేషన్ డే పేరుతో అమలు చేసిన సుంకాలను యూఎస్ ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
తల్లి మీద కోపంతో ఓ లెక్చరర్ ఆమె కొడుకు పెళ్లికి పార్సల్ బాంబ్ గిఫ్ట్ పంపాడు. దీంతో పెళ్లికొడుకు అతని నాయనమ్మ చనిపోయారు. 2018 కేసులో ఒడిశా బొలాంగిర్ జిల్లా కోర్టు బుధవారం పంజీలాల్ మెహర్కు జీవితఖైదుతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించింది.