ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది.
ఉక్రెయిన్తో జరిగిన శాంతి చర్చల్లో రష్యా కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇస్తాంబుల్లో 2 దేశాల ప్రతినిధుల సమావేశం అయ్యారు. గంటకుపైగా శాంతి చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ కోరింది. జూన్ లోనే రెండు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి.
భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ లోని బనస్కాంత్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈనెల 10న మొదట ఒప్పందం చేసుకున్నారు. దాన్ని 18వ తేదీ వరకు పొడిగించారు. రేపు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ద్వారా మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.