Tractor Accident: బస్సు బోల్తా..20 మంది స్పాట్ లోనే..!
రేణిగుంట మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రేణిగుంట మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కర్ణాటకలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.