Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు!
నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ కు బయల్దేరింది.
Telangana: బస్సులో మహిళపై అత్యాచార ఘటన.. ఇద్దరు అరెస్టు
తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తున్న బస్సుల్లో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడగా..మరొకరు సహకరించినట్లు పేర్కొన్నారు.
Bus Accident: 200 అడుగుల లోతు లోయలో పడిన బస్సు!
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!
సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు.
TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని వస్తున్న ప్రచారాలను టీజీఎస్ఆర్టీసీ ఖండించింది. కేంద్రం టోల్ఛార్జీలు పెంచడంతో టికెట్లో టోల్సెస్ను మాత్రమే సవరించామని.. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి బోల్తాపడిన బస్సు..39 మంది ప్రయాణికులు!
నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..కారు బస్సు ఢీ...స్పాట్ లోనే ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.