BREAKING: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు
పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్కు పంపిస్తుందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా బలగాలు బోర్డర్లో హై అలర్ట్ విధించారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు.