నేషనల్BIG BREAKING: సరిహద్దుల్లో వార్ టెన్షన్.. యుద్ధానికి సై అంటున్న పాక్ సరిహద్దుల్లో భారత్తో పాక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పంజాబ్ బార్డర్కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Pakistan Army: మళ్లీ తెగబడ్డ పాక్.. సరిహద్దుల్లో కాల్పులు! సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. By Kusuma 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyIndia Pakistan War Latest Updates | చైనా వంకర చేష్టలు | Pahalgam Attack | China Supports PAK | RTV By RTV 28 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyబంకర్లు రెడీ.. | Border People Preparing Bunkers | India Pakistan War Tension | Indian Army | RTV By RTV 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyహైదరాబాద్లో హై అలర్ట్..! | High Alert In Hyderabad | India Pakistan War Tension | PM Modi | RTV By RTV 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Militaryఎక్కుపెట్టి ఉన్న నిర్భయ్, బ్రహ్మోస్.. | India Pak War Latest Updates | Nirbhay | Brahmos | RTV By RTV 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్.. బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. By Manogna alamuru 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది. By Manogna alamuru 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్National: భారత బార్డర్లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు! బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతకోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించనుంది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేసిన AI ఆధారిత రోబోలను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. By srinivas 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn