పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా.. భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాక్ సరిహద్దుల్లో కాల్పులు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
OPERATION SINDOOR
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 9, 2025
Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/9YcW2hSwi5
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
Quick morning updates from me in Srinagar:
— Shiv Aroor (@ShivAroor) May 9, 2025
1️⃣ LoC crossfire continues, Pak initiated
2️⃣ Pak drone attack attempts continued late, all thwarted
3️⃣ 1st official video of Indian Army destroying Pak Army LoC post with an ATGM/RPG pic.twitter.com/czod4sXmFM
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
జమ్మూ ఎయిర్పోర్టుపై దాడి..
ఇదిలా ఉండగా గురువారం జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్థాన్ మిసైల్స్, డ్రోన్ల దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ వాటిని నేలకూల్చింది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. పాక్ సరిహద్దుల్లో అన్ని జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారత్పై దాడికి పాల్పడిన పాక్ ఫ్లైట్ జెట్లను ఇండియన్ సైన్యం తిప్పికొట్టింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్