Pakistan: దద్దరిల్లిన రైల్వేస్టేషన్.. బాంబు పేలుడులో 26 మంది మృతి
పాకిస్థాన్లో మరోసారి బాంబు పేలుడు చేటుచేసుకుంది. క్వెట్టా రైల్వే స్టేషన్లో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఆత్మహుతి దాడి జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.