పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి
బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందని విద్యార్థులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు మృతి చెందారు.