MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి
బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కుంభమేళా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందన్నారు.