ఎయిర్పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైరల్
మెల్బోర్న్ ఎయిర్పోర్టులో విరాట్ కోహ్లీకి అక్కడి మీడియా జర్నలిస్టులతో వాగ్వాదం జరిగింది. తన పర్మిషన్ లేకుండా భార్య, పిల్లలు ఫొటోలు, వీడియోలు తీయడంపై కొహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాటిని డిలీట్ చేయాలని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.