Rohit Sharma on Journalism: ఆ విషయంలో ఆస్ట్రేలియానే బెస్ట్.. రోహిత్ శర్మ వివాదాస్పద కామెంట్స్!
ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలంటూ కామెంటేటర్స్ కు చురకలంటించాడు.
Rohit Sharma on Journalism:ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా చాలా బెటర్ అన్నాడు. ముఖ్యంగా క్రికెటర్ల లైఫ్, ఫామ్ గురించి కొంతమంది రిపోర్టర్స్ ఓవర్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. అంతేకాదు ఇండియాకు చెందిన కొంతమంది క్రికెట్ కామెంటేటర్స్ కూడా ఇదే పద్ధతిలో ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఈ మేరకు బుధవారం టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్.. ఓ పాడ్ కాస్ట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొందరు క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి పదే పదే కామెంట్స్ చేయడం సరైనది కాదని చెప్పాడు. ఇండియాలో కామెంటేటర్లు ఏదొ ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇతర దేశాలు, ఆస్ట్రేలియా కామెంట్రీ బాగుంటుంది. మన జర్నలిజం తీరు కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
'అసలైన వార్తలను గాలికొదిలేసి వివాదాలపై ఫోకస్ చేస్తున్నారు. నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుంది. వ్యూస్, లైక్ కోసమే కొన్ని అంశాలను బయటకు లాగుతున్నారు. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేవు. మనం టీవీల్లో మ్యాచ్ చూస్తుంటే కామెంటేటర్ల మాటలు వింటే నిరుత్సాహంగా ఉంటుంది. ఆస్ట్రేలియా లేదా ఇతర దేశాల్లో వారి కామెంట్రీ చాలా భిన్నంగా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉటుంది. ఇక్కడ అలా సాధ్యం కావట్లేదు. వ్యక్తిగత విషయాలే కావాలి. నిజమైన క్రికెట్ ప్రేమికులు.. ఎందుకు ఫామ్ కోల్పోయాడు? ఏం తప్పులు చేశాడు? అనేవి గమనిస్తారు. అవే చర్చిస్తారు. కానీ కొందరు కామెంటేటర్లు వేదిక చూసుకుని అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. ప్లేయర్లకు కాస్త గౌరవం ఇవ్వండి' అని కోరాడు.
Rohit Sharma on Journalism: ఆ విషయంలో ఆస్ట్రేలియానే బెస్ట్.. రోహిత్ శర్మ వివాదాస్పద కామెంట్స్!
ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలంటూ కామెంటేటర్స్ కు చురకలంటించాడు.
Rohit Sharma shocking comments on Indian journalism
Rohit Sharma on Journalism: ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా చాలా బెటర్ అన్నాడు. ముఖ్యంగా క్రికెటర్ల లైఫ్, ఫామ్ గురించి కొంతమంది రిపోర్టర్స్ ఓవర్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. అంతేకాదు ఇండియాకు చెందిన కొంతమంది క్రికెట్ కామెంటేటర్స్ కూడా ఇదే పద్ధతిలో ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
పర్సనల్ లైఫ్ పై పదే పదే కామెంట్స్
ఈ మేరకు బుధవారం టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్.. ఓ పాడ్ కాస్ట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొందరు క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి పదే పదే కామెంట్స్ చేయడం సరైనది కాదని చెప్పాడు. ఇండియాలో కామెంటేటర్లు ఏదొ ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇతర దేశాలు, ఆస్ట్రేలియా కామెంట్రీ బాగుంటుంది. మన జర్నలిజం తీరు కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
Also Read: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!
'అసలైన వార్తలను గాలికొదిలేసి వివాదాలపై ఫోకస్ చేస్తున్నారు. నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుంది. వ్యూస్, లైక్ కోసమే కొన్ని అంశాలను బయటకు లాగుతున్నారు. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేవు. మనం టీవీల్లో మ్యాచ్ చూస్తుంటే కామెంటేటర్ల మాటలు వింటే నిరుత్సాహంగా ఉంటుంది. ఆస్ట్రేలియా లేదా ఇతర దేశాల్లో వారి కామెంట్రీ చాలా భిన్నంగా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉటుంది. ఇక్కడ అలా సాధ్యం కావట్లేదు. వ్యక్తిగత విషయాలే కావాలి. నిజమైన క్రికెట్ ప్రేమికులు.. ఎందుకు ఫామ్ కోల్పోయాడు? ఏం తప్పులు చేశాడు? అనేవి గమనిస్తారు. అవే చర్చిస్తారు. కానీ కొందరు కామెంటేటర్లు వేదిక చూసుకుని అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. ప్లేయర్లకు కాస్త గౌరవం ఇవ్వండి' అని కోరాడు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
rohith-sharma | australia | telugu-news | today telugu news