Trending Topics: ప్రాణాలకు గ్యారెంటీ లేదు బ్రో.. మొన్న పహల్గామ్, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్..!
ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో చెప్పలేం. ఇటీవల కాలంలో జరిగిన ఇన్సిడెంట్సే నిదర్శనం. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పులో 26 మంది టూరిస్టులు, బెంగళూరులో జూన్ 4న తొక్కిసలాటలో 11మంది అభిమానులు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.