AP Crime: పుణ్య స్నానానికి వెళ్లి వస్తుండగా విషాదం.. లారీ ఢీకొని చిన్నారితో సహా...
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం బావాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. పండూరి రాంబాబు, వీరలక్ష్మి కుటంబం గోదావరిలో స్నానమాచరించి.. ఇంటికి తిరిగి వస్తుండగా గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, బాలికి తీవ్ర గాయాలయ్యాయి.