Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. స్పాట్ లో వంద మంది!
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి.
చిన్న స్విచ్ 274 మంది ప్రాణాలను బలితీసుకుంది. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, విమానంలోని థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ గతంలో 2సార్లు మార్చినట్లు వెల్లడైంది. ఇందులోనే ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచులుంటాయి.
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు, 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. వారిలో వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు లేవు. తాజాగా బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీ కి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్ కు దారి మళ్లించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చారు.
జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బాధితులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 247 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 232 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల DNA టెస్ట్ చేసి ఇప్పటి వరకూ 210 మృతదేహాలను గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. వాటిలో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని Xలో పేర్కొన్నారు.