Plane crash: విమాన ప్రమాదం.. మృతులందరికీ DNA టెస్ట్..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు చనిపోయినవారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.