IND-PAK WAR: ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు.. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఎమోషనల్!
కాల్పుల కారణంగా అనేక మంది చనిపోయారని.. ఆస్తి నష్టం జరిగిందని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణతో చాలా రోజుల తర్వాత నేడు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారన్నారు. సమస్యకు సైనిక చర్య ఎప్పుడూ పరిష్కారం కాదన్నారు.