Rajnath Singh: పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. కేవలం పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. రావల్పిండిపైనా కూడా దాడి చేశామని తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామని స్పష్టం చేశారు.
మరోవైపు యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదని ఎక్స్ లో తెలిపింది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగకరీంచినప్పటికీ కూడా పాక్ తన మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది.
మే 12న సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సోమవారం ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ DGMOతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణను అమలు చేద్దామని కోరారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. కానీ శనివారం రాత్రి పాక్ దాన్ని ఉల్లంఘించి దొంగబుద్ధి చూపించింది. రేపు ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలపై ఆసక్తి నెలకొంది.
telugu-news | national-news | india pakistan war | 2025 india pakistan war | rajnath-singh
Rajnath Singh: పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.
Rajanth Singh
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. కేవలం పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. రావల్పిండిపైనా కూడా దాడి చేశామని తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామని స్పష్టం చేశారు.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
మరోవైపు యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదని ఎక్స్ లో తెలిపింది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగకరీంచినప్పటికీ కూడా పాక్ తన మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది.
మే 12న సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సోమవారం ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ DGMOతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణను అమలు చేద్దామని కోరారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. కానీ శనివారం రాత్రి పాక్ దాన్ని ఉల్లంఘించి దొంగబుద్ధి చూపించింది. రేపు ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలపై ఆసక్తి నెలకొంది.
telugu-news | national-news | india pakistan war | 2025 india pakistan war | rajnath-singh
India on NATO chief: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం
రష్యాతో వాణిజ్య సంబంధాలపై నాటూ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటోవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Dolly chaiwala: డాలీ చాయ్వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!
ఓ చిన్న టీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
AI Fake Videos Viral: AIతో అమ్మాయిల బూతు వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో AI తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్
యెమెన్లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Amarnath Yatra: ఫస్ట్ టైం అమర్నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?
గండేర్బల్ జిల్లాలోని బాల్తాల్ యాత్ర మార్గంలో రాళ్లు మీద పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. Short News | Latest News In Telugu | నేషనల్
Revanth Reddy: కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషమే: సీఎం రేవంత్
కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | నేషనల్
India on NATO chief: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం
BIG BREAKING: మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడి!!
Dolly chaiwala: డాలీ చాయ్వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!
Breaking News : షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం..! బ్లేడుతో గొంతు కోసి....
🔴Live News Updates: కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ