Srikakulam: శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డుపల్లి మీనాక్షి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికడతామన్నారు. జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రోగులకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్ చేపట్టామని డోలీ కష్టాల నుంచి గిరిజనులకు విముక్తి కలుగుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Srikakulam
AP: SBI బ్యాంకులో గోల్డ్ స్కాం.. లబోదిబోమంటున్న బాధితులు.!
AP: నీట మునిగిన జగనన్న కాలనీలు.. RTV ప్రత్యేక కథనం..!
AP: అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..!
Srikakulam: చిక్కోలు తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పోర్టు కళింగపట్నంలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. జిల్లా యంత్రాంగం తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసింది. మండలాల్లో, జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Also Read: ఆంధ్ర – తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!
AP: మాజీ మంత్రి ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ ఫైర్..!
MLA Gondu Shankar : మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పై శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. శ్రీకాకుళానికే ధర్మాన చీడ పురుగు అని మండిపడ్డారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేసి..దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన మంత్రిగా ఉన్నప్పటికి నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు.