Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్, సంతోషితో పాటు గోకుల పండా కారులో సింహాచలం వెళ్తున్నారు. ఆపిఉన్న కారుని మరో వాహనం ఢీకొట్టింది.