Digital Arrest: మరో డిజిటల్ అరెస్ట్.. రూ.13.50లక్షలు దోపిడీ
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్, సంతోషితో పాటు గోకుల పండా కారులో సింహాచలం వెళ్తున్నారు. ఆపిఉన్న కారుని మరో వాహనం ఢీకొట్టింది.
Nambala Kesav Rao: మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు
చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.
AP News : ఏపీలో ఘోర ప్రమాదం.. క్వారీ పేలుడులో...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
Ap Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో మరోసారి వర్షాలు..
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.
AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!
రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.
Srikakulam: వివాహితపై దారుణం..బ్లేడుతో కోసి.. నడిరోడ్డుపై
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో దారుణం జరిగింది. గొల్లపేటకు చెందిన భవాని అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తి గొంతు కోసి చంపాడు. నిన్న సాయంత్రం రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/14/bmB5eUIPjpSDHmnST8I8.jpg)
/rtv/media/media_files/2025/04/07/TdkgiBP8E7FVHh7OC9dZ.jpg)
/rtv/media/media_files/2025/05/25/0DifA0hKBNxboDHY4tKk.jpg)
/rtv/media/media_files/2025/05/17/KiOSMvlvPKY88XGBp4EV.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/04/26/cVp3RzUjMd1FUQeHIShE.jpg)
/rtv/media/media_files/2025/04/25/M9YUCLQoJozV0z0NbQsa.jpg)
/rtv/media/media_files/2025/04/20/kdHzgHbUNKz7AaAN9qQw.jpg)