BIG BREAKING: విజయ్కు మరోసారి నోటీసులు పంపించిన సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
భారత్ లో నిఫా వైరస్ మళ్ళీ నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు నర్సులు దీని బారిన పడడంతో పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరికలను జారీ చేసింది. అన్ని రాష్ట్ర ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ మాతృసంస్థ అయిన మెటా ఈ ఏడాది 1500 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ లేఆఫ్లు మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో జరగనున్నాయి.
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది. భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.
టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, ఆపిల్ మధ్య ఏఏఐకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను భయపెడుతోంది. దీని వలన గూగుల్ కు గుత్తాధిపత్యం లభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.