Bank Customers: గుడ్న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఆన్లైన్లో సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, ఏఐ (AI) ఉపయోగించి సృష్టించిన కంటెంట్కు లేబులింగ్ను తప్పనిసరి చేసే దిశగా నిబంధనలను రూపొందిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి CJI నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. జస్టిస్ సూర్య కాంత్ తదుపరి CJI సీనియారిటీ లిస్ట్లో ఉన్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. న్నికలు దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా నియోజక వర్గంలో సుమారు 100 మంది రౌడీషీటర్లు,50 మంది అనుమానితులున్నట్లు గుర్తించారు.
ఢిల్లీ హైకోర్టు పోక్సో కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్షిప్ అంటే రేప్ చేసేందుకు లైసెన్స్ కాదంటూ తేల్చిచెప్పింది. తాము స్నేహితులని చెప్పిన నిందితుడు మందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.