Stock Market: ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్
వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు పెరిగి 25,100 స్థాయిలో ఉంది.