Dharmasthala Case: భయంకరమైన ఆరోపణలు.. మృతదేహాలు పాతిపెట్టమన్నది వాళ్లే..!
కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ప్రధాన సాక్షి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మృతదేహాలు పూడ్చిపెట్టమని తనని ఆలయ పెద్దలే ఆదేశించారని చెప్పాడు. తాను చేసిన భయంకరమైన పనుల వెనుక ఆలయ పెద్దల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.