Karnataka: రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
మతఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. యాంటీ నక్సల్ ఫోర్స్ నుంచి 248 మందిని తీసుకొని స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ కన్నడ, శివమొగ్గం, ఉడిపిలో వారు మతఘర్షణలపై ఫోకస్ చేయనున్నారు.