Operation Sindoor: పాక్ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు
మొన్నటి గొడవలోభారత్కు తీవ్ర నష్టం చేశామని పాకిస్థాన్ అబద్ధాలు మొదలు పెట్టింది. 20 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)తోపాటు..ఫ్యాక్ట్చెక్కర్లు తేల్చిచెప్పాయి.