PM Modi: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్కు అదే గుర్తువస్తుంది: PM మోదీ
ప్రధాని శుక్రవారం కశ్మీర్లో పర్యటించారు. చీనాబ్ నదిపై బ్రిడ్జ్ ఓపెనింగ్, వందేభారత్ రైలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్కు ఓటమి గుర్తువస్తుందన్నారు మోదీ. తీవ్రవాదానికి ఇండియా తలవంచదని చెప్పుకొచ్చారు.