Manipur: మణిపూర్కు ప్రధాని మోదీ వరాల జల్లు.. రూ.8500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
మణిపూర్లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఆ నిరసనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించారు. అలాగే రూ. 8500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి శంకు స్థాపన చేశారు.
Narendra Modi: హిమాచల్ ప్రదేశ్లో పర్యటించిన ప్రధాని మోదీ!
హిమాచల్ ప్రదేశ్లో వరదలు, క్లౌడ్ బరస్ట్ల వల్ల కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని మోదీ పర్యటించారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు అండగా ఉంటామని మోదీ తెలిపారు. నిరంతరంగా సాయం అందిస్తామని వెల్లడించారు.
Zelensky: భారత్కు వ్యతిరేకంగా జెలెన్స్కీ.. అమెరికాకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశాలపై అమెరికా టారిఫ్లు విధించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. భారత్కు వ్యతిరేకంగా అమెరికాను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
BIG BREAKING: సంచలన అప్డేట్.. త్వరలో మోదీ, ట్రంప్ సమావేశం
అక్టోబర్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ కంట్రీస్' (ASEAN) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trump-Modi: మోదీని పొగిడిన ట్రంప్.. అమెరికా-భారత్ సంబంధాలపై యూటర్న్
తాజాగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసించారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ వివరించారు. భారత్తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.