BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే
బ్రెజిల్లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్లో సభ్యుడిగా స్వాగతించారు.