Pakistan Attack On Indian Army | ఇద్దరు జవాన్లు మరణం | India Pak War | Jammu Kashmir Encounter | RTV
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై సీబీఐ చార్జ్షీట్ విడుదల చేసింది. ఆయన 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఆయన ఉన్నారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారని సత్యపాల్ మాలిక్పై ఆరోపణలు వచ్చాయి.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లోని ఛత్రులోని సింగ్పోరా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్ట్లను భద్రతా దళాలు అంతం చేశారు. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆపరేషన్ ట్రాషి కోడ్నేమ్తో ఎన్కౌంటర్ నిర్వహించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ ఐఎస్ఐ మరో ఉగ్ర దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్వర్క్ను ధ్వంసం చేశారు. నేపాల్ ఏజెంట్ మియాన్ అన్సారీ, అజమ్ను పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 48 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్.
పాక్ మళ్లీ రాత్రి జమ్మూకశ్మీర్పై డ్రోన్లు వేయడంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్, శ్రీనగర్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. అలాగే అటు నుంచి రావాల్సిన విమానాలను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ మళ్లీ కాల్పులు చేపట్టింది. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో బ్లాక్అవుట్ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి.