USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

New Update
usa

PM Modi, USA President Trump

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు. ఈ మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తామన్నారు. 

Also Read : అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

Also Read :  శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం..పలు విమానాల మళ్లింపు

Trump Warns To PM Modi

'రష్యానుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఆగస్టులో దీనిపై బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ బిల్లుపై ట్రంప్‌ కూడా ఓకే చెప్పారు అని లిండ్సై స్పష్టం చేశారు. ఇక రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తుండగా ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉంది. 

Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?

Alsop Read :  కాలు నరికి.. బైక్ పై ఊరేగించిన నిందితులు: భయంకరమైన వీడియో

భారతీయ ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. మరోవైపు భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. తక్కువ సుంకాలతోనే ఈ డీల్‌ ఉండనుందని, అది ఒక కొత్త డీల్‌ అవుతుందన్నారు. 

russia | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | LATEST BUSINESS NEWS | business news telugu | pm-modi | Donald Trump | telugu politics news | telugu politics live updates 

Advertisment
Advertisment
తాజా కథనాలు