Poison water: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి
సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికులు విషప్రయోగంతో మరణించారు. తూర్పు ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలో విషం కలిపిన వాటర్ తాగి నలుగురు రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. అందులో పాయిజన్ ఎవరు కలిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.