Russia-Ukraine: ఉక్రెయిన్లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా
క్రెయిన్-రష్యా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. దాడి కారణంగా రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. అని అధికార వర్గాలు వెల్లడించాయి.