Trump: మూడోసారి అధ్యక్ష పదవి.. స్పందించిన ట్రంప్
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కలల ప్రాజెక్ట్గా భావిస్తున్న 'బాల్రూమ్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం శ్వేతసౌధంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. అలా చేయకపోయి ఉంటే మాదక ద్రవ్యాలు యూఎస్కు చేరి 25వేల మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారని అన్నారు.