Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్లో ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలను భారత్ మీదకు నెట్టేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ అవాస్తవాలను తిప్పికొడుతూ అసలు నిజాలను ప్రపంచం ముందు ఉంచింది.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహమ్మద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొత్తగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి 1 నుండి 7 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు.
బంగ్లాదేశ్కు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
తమ దేశ రక్షణకు ఆయా దేశాలు వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక ఉగ్రవాద సంస్థ వైమానిక దళం ఏర్పాటు చేయడమంటే అంత ఆషామాషీకాదు. కానీ, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి త్వరలో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం రేపింది.